డా,,ఇమ్రాన్ ఖాన్ హంతకులను శిక్షించాలని గోడపత్రిక విడుదల చేసిన sdpi నాయకులు

గుంటూరు ,ఆంధ్రప్రదేశ్ లోని సిబార్ డెంటల్ కాలేజ్ విద్యార్థి డా,,ఇమ్రాన్ ఖాన్ ఆత్మహత్యకు కారణమైన కాలేజ్ ప్రో ,,బొల్లా నగేష్ ,వేమూరి సాయిష్ లను కాలేజ్ విధులనుండి తొలగించాలని ,కాలేజ్ గుర్తింపును రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో sdpi రాష్ట్ర కోశాధికారి రియాజ్ ,రాష్ట్ర మీడియా కన్వీనర్ జాకీర్ హుస్సేన్ ,గుంటూరు సెక్రటరీ షరీఫ్ ,పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అబ్దుల్ వాహెద్ ,సెక్రటరీ అబ్దుల్ రహీమ్ మరియు ఇమ్రాన్ ఖాన్ మావయ్య ఎజాజ్ హుస్సేన్ పాల్గొన్నారు .